ముంబయి, చెన్నై, హైదరాబాద్ మూడు ఎయిర్పోర్ట్లలో హైఅలర్ట్
- April 16, 2017
ముంబయి, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ విధించారు. ముంబయి నుంచి వెళ్లే విమానాలను హైజాక్ చేస్తామని ఆదివారం బెదిరింపులు రావడంతో వెంటనే ఎయిర్పోర్ట్ భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఆరుగురుబాలురు విమానాల హైజాక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఓ మహిళ విని వెంటనే ఎయిర్పోర్ట్ ఏజెన్సీలకు మెయిల్ పంపించిందని దీంతో వెంటనే భారీగా బందోబస్తు విధించామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









