ముంబయి, చెన్నై, హైదరాబాద్ మూడు ఎయిర్పోర్ట్లలో హైఅలర్ట్
- April 16, 2017
ముంబయి, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ విధించారు. ముంబయి నుంచి వెళ్లే విమానాలను హైజాక్ చేస్తామని ఆదివారం బెదిరింపులు రావడంతో వెంటనే ఎయిర్పోర్ట్ భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఆరుగురుబాలురు విమానాల హైజాక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఓ మహిళ విని వెంటనే ఎయిర్పోర్ట్ ఏజెన్సీలకు మెయిల్ పంపించిందని దీంతో వెంటనే భారీగా బందోబస్తు విధించామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







