ఒమాని-ఇండియన్ సైనిక కమిటీ ఢిల్లీలో సమావేశం
- April 17, 2017
ఉమ్మడి ఒమాని-భారత సైనిక కమిటీ సమావేశం సోమవారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనం వద్ద జరిగింది.ఒమాని వైపు రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద కార్యదర్శి జనరల్ మహమ్మద్ బిన్ నాసర్ అల్ రాసిబి భారత జట్టు తరుపున భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సహాయ కార్యదర్శి జి.మోహన్ కుమార్, నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబడింద ఇరువురు నేతలు రెండు దేశాలకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖల మధ్య సహకారం గూర్చి చర్చించారు మరియు ఈ సమావేశంలో కార్యక్రమం జాబితాలో సంఖ్య వారీగా అంశాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో సుల్తానేట్ దౌత్యాధికారి భారతదేశంకు విచ్చేసారు మరియు రెండు దేశాల వైపులా నుండి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









