ఒమాని-ఇండియన్ సైనిక కమిటీ ఢిల్లీలో సమావేశం
- April 17, 2017
ఉమ్మడి ఒమాని-భారత సైనిక కమిటీ సమావేశం సోమవారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనం వద్ద జరిగింది.ఒమాని వైపు రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద కార్యదర్శి జనరల్ మహమ్మద్ బిన్ నాసర్ అల్ రాసిబి భారత జట్టు తరుపున భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సహాయ కార్యదర్శి జి.మోహన్ కుమార్, నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబడింద ఇరువురు నేతలు రెండు దేశాలకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖల మధ్య సహకారం గూర్చి చర్చించారు మరియు ఈ సమావేశంలో కార్యక్రమం జాబితాలో సంఖ్య వారీగా అంశాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో సుల్తానేట్ దౌత్యాధికారి భారతదేశంకు విచ్చేసారు మరియు రెండు దేశాల వైపులా నుండి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









