శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 2.30కిలోల బంగారం స్వాధీనం
- April 20, 2017
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జడ్డా నుంచి హైదరాబాద్కు వచ్చిన విమానంలో రూ.75లక్షలు విలువ చేసే 2.35 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఇద్దరు మహిళలకు విడివిడి బాక్సుల్లో అప్పగించి శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తికి ఇవ్వాంలంటూ స్మగ్లింగ్ ముఠా చెప్పినట్లు గుర్తించారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు బంగారం పట్టుకున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కస్టమ్స్ అధికారులు జాగ్రత్త పడ్డారు. ఆ మహిళలను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









