శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 2.30కిలోల బంగారం స్వాధీనం
- April 20, 2017
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జడ్డా నుంచి హైదరాబాద్కు వచ్చిన విమానంలో రూ.75లక్షలు విలువ చేసే 2.35 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఇద్దరు మహిళలకు విడివిడి బాక్సుల్లో అప్పగించి శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తికి ఇవ్వాంలంటూ స్మగ్లింగ్ ముఠా చెప్పినట్లు గుర్తించారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు బంగారం పట్టుకున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కస్టమ్స్ అధికారులు జాగ్రత్త పడ్డారు. ఆ మహిళలను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









