శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 2.30కిలోల బంగారం స్వాధీనం
- April 20, 2017
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జడ్డా నుంచి హైదరాబాద్కు వచ్చిన విమానంలో రూ.75లక్షలు విలువ చేసే 2.35 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఇద్దరు మహిళలకు విడివిడి బాక్సుల్లో అప్పగించి శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తికి ఇవ్వాంలంటూ స్మగ్లింగ్ ముఠా చెప్పినట్లు గుర్తించారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు బంగారం పట్టుకున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కస్టమ్స్ అధికారులు జాగ్రత్త పడ్డారు. ఆ మహిళలను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







