నేడు జరగనున్న సి ఎస్ ఐ చర్చి యొక్క నాల్గవ వార్షికోత్సవం
- April 20, 2017
చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్ చర్చి యొక్క నాలుగో వార్షికోత్సవ వేడుక నేడు ( శుక్రవారం ) జరుపుకోనుంది. ఉమ్ అల్ హస్సాం లోని బ్యాంకాక్ హాల్ వద్ద రాత్రి 8 గంటలకు జరగనుంది. బిషప్ రెవరెండ్ ధర్మరాజ్ రసలం ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బహ్రెయిన్ లోని వివిధ క్రైస్తవ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రైస్తవ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, రేపు ఏప్రిల్ 22 వ తేదీ (శనివారం ) రోజున కృతజ్ఞాతార్పణలు మరియు పవిత్ర మతకర్మలు సెయింట్ క్రిస్టోఫర్ కేథడ్రల్ వద్ద నిర్వహించబడతాయని చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్ సంఘకాపరి రెవరెండ్ సుజిత్ సుగతం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









