నేడు జరగనున్న సి ఎస్ ఐ చర్చి యొక్క నాల్గవ వార్షికోత్సవం
- April 20, 2017
చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్ చర్చి యొక్క నాలుగో వార్షికోత్సవ వేడుక నేడు ( శుక్రవారం ) జరుపుకోనుంది. ఉమ్ అల్ హస్సాం లోని బ్యాంకాక్ హాల్ వద్ద రాత్రి 8 గంటలకు జరగనుంది. బిషప్ రెవరెండ్ ధర్మరాజ్ రసలం ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బహ్రెయిన్ లోని వివిధ క్రైస్తవ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రైస్తవ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, రేపు ఏప్రిల్ 22 వ తేదీ (శనివారం ) రోజున కృతజ్ఞాతార్పణలు మరియు పవిత్ర మతకర్మలు సెయింట్ క్రిస్టోఫర్ కేథడ్రల్ వద్ద నిర్వహించబడతాయని చర్చి అఫ్ సౌత్ ఇండియా బహ్రెయిన్ దక్షిణ కేరళ డియోసెస్ సంఘకాపరి రెవరెండ్ సుజిత్ సుగతం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







