కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- April 24, 2026
అస్తానా: ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రి సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ మరియు కజకిస్తాన్ ప్రధానమంత్రి సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల అభివృద్ధికి అనుగుణంగా.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను సుసంపన్నం చేసే రీతిలో.. ఖ్యంగా ఇంధనం, గనుల తవ్వకం, సాంకేతికత, పర్యాటకం, విద్య మరియు లాజిస్టిక్స్ రంగాలలోసహకార అవకాశాలను విస్తరించే మార్గాలపై వారు చర్చించారు.
ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రి సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ మరియు కజకిస్తాన్ గణతంత్ర ప్రధానమంత్రి ఓల్జాస్ బెక్టెనోవ్ సమక్షంలో ఒమన్ సుల్తానేట్ మరియు ఉజ్బెకిస్తాన్ గణతంత్ర దేశాలు తమ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఒక ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేశాయి. ఇరు దేశాలలో ఉన్న ఆశాజనకమైన అవకాశాలను అభివృద్ధి చేయడానికి మరియు వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఒక ఉమ్మడి పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
సయ్యద్ థెయాజిన్ కజకిస్తాన్ పర్యటనలో భాగంగా జరిగిన అధికారిక పర్యటన సందర్భంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









