సౌక్ అల్ హరాజ్లో షాప్లకు జరీమానా
- April 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, సౌక్ అల్ హరాజ్లోని షాప్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. దోహాలోని నజ్మా ఏరియాలో ఉన్న ఈ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడ్డవారికి జరీమానాలు విధించడం జరిగిందని అధికారులు తెలిపారు. మార్కెట్స్ మరియు కమర్షియల్ యాక్టివిటీస్లో ధరల మానిప్యులేషన్స్ని ఉల్లంఘనల్ని తగ్గించడానికి ఇలాంటి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 11 షాపులకు ధరల పట్టీని ప్రదర్శించకపోవడంపై జరీమానా విధించారు. ఒక్కో ఉల్లంఘనకు 6,000 ఖతారీ రియాల్స్ చొప్పున జరీమానా విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా ఉల్లంఘనల్ని సహించబోమని మినిస్ట్రీ ఈ సందర్భంగా హెచ్చరించింది. వినియోగదారులు ఎవరైనా ఉల్లంఘనల్ని గుర్తిస్తే వెంటనే హాట్లైన్స్ ద్వారా సమాచారం అందింవచ్చునని మినిస్ట్రీ సూచించింది. ఇ-మెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అలాగే ఎంఇసి మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









