అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయినవారికి చేయూత
- April 29, 2017
వంద మందికి పైగా కార్మికులు, తాము నివాసం ఉంటోన్న క్యాంప్లో అగ్ని ప్రమాదం జరగడంతో సర్వం కోల్పోయారు. బట్టలు, తమకు సంబంధించిన వస్తువులు, డబ్బులు సైతం ఈ ప్రమాదంలో కాలిపోయాయి. మొత్తం 160 మంది కార్మికులు ఈ అగ్ని ప్రమాదంతో రోడ్డునపడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ వారందరినీ వారి సన్నిహితులు ఆదుకున్నారు. తాము నివాసం ఉంటోన్న చోట వారికి ఆశ్రయం కూఆ కల్పించారు. వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, ప్రమాదం గుర్తించిన వెంటనే అందరం అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నామని పాకిస్తానీ కార్మికుడైన మొహమ్మద్ మసూద్ చెప్పారు. ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బాధితులకు తగిన సహాయం అందజేస్తామని వారు పనిచేస్తోన్న సంస్థ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి







