సోషల్ మీడియా ద్వారా వ్యభిచారం: మహిళకు జైలు
- April 29, 2017
సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి, దాని ద్వారా వ్యభిచారానికి పాల్పడుతున్న నేరానికిగాను ఓ మహిళకు జైలు శిక్ష విధించడం జరిగింది. మొరాకోకి చెందిన 24 ఏళ్ళ మహిళ ఈ నేరానికి పాల్పడింది. పెయిడ్ సెక్స్ కోసం ఆమె సోషల్ మీడియాని ఆశ్రయించింది. విచారణలో ఆ మహిళ దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. గడువు తీరిన వీసాతో ఆమె ఇంకా దేశంలో ఉంటోందని పోలీసులు నిర్ధారించారు. మార్చి 1న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార నేరంతోపాటుగా, అక్రమంగా దేశంలో నివసించడం, అలాగే ఆల్కహాల్ సేవించడం వంటి పలు నేరాల్లో ఆమెను దోషఙగా నిర్ధారించి జైలు శిక్ష విధించడం జరిగింది. కోర్టు తీర్పుని అప్పీల్ చేసుకునే అవకాశం ఆమెకుంది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









