సోషల్ మీడియా ద్వారా వ్యభిచారం: మహిళకు జైలు
- April 29, 2017
సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి, దాని ద్వారా వ్యభిచారానికి పాల్పడుతున్న నేరానికిగాను ఓ మహిళకు జైలు శిక్ష విధించడం జరిగింది. మొరాకోకి చెందిన 24 ఏళ్ళ మహిళ ఈ నేరానికి పాల్పడింది. పెయిడ్ సెక్స్ కోసం ఆమె సోషల్ మీడియాని ఆశ్రయించింది. విచారణలో ఆ మహిళ దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. గడువు తీరిన వీసాతో ఆమె ఇంకా దేశంలో ఉంటోందని పోలీసులు నిర్ధారించారు. మార్చి 1న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార నేరంతోపాటుగా, అక్రమంగా దేశంలో నివసించడం, అలాగే ఆల్కహాల్ సేవించడం వంటి పలు నేరాల్లో ఆమెను దోషఙగా నిర్ధారించి జైలు శిక్ష విధించడం జరిగింది. కోర్టు తీర్పుని అప్పీల్ చేసుకునే అవకాశం ఆమెకుంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







