సూపర్ మార్కెట్ ఓనర్ హత్యకేసులో ఇద్దరిపై విచారణ
- April 29, 2017
ఇద్దరు పాకిస్తానీ జీతీయులపై, సూపర్ మార్కెట్ ఓనర్ని హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. షార్జా కోర్ట్, ఈ మేరకు 'ప్రీమెడిటేటెడ్' మర్డర్ ఛార్జ్స్ని నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్లో నిందితులు, షార్జాలోని మైసెలూన్ ఏరియాకివెళ్ళి అక్కడే ఉన్న ఓ షాప్లో దొంగతనానికి యత్నించారు. అయితే అక్కడ షాప్ ఓనర్ వీరి దొంగతనాన్ని ప్రతిఘటించారు. ఈ క్రమంలో అతన్ని నిందితులు హతమార్చారు. పోలీసు విచారణలో నిందితులు, తమ నేరాననిష్ట్ర్న అంగీకరించారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మాత్రం నిందితులు మాటమార్చడం జరిగింది. అతన్ని చంపాలనే ఉద్దేశ్యం తమకు లేదనీ, దొంగతనం చేసే క్రమంలో కత్తితో దాడి చేశామని వారు న్యాయస్థానానికి వివరించారు. కేసు విచారణ మే 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!









