సూపర్ మార్కెట్ ఓనర్ హత్యకేసులో ఇద్దరిపై విచారణ
- April 29, 2017
ఇద్దరు పాకిస్తానీ జీతీయులపై, సూపర్ మార్కెట్ ఓనర్ని హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. షార్జా కోర్ట్, ఈ మేరకు 'ప్రీమెడిటేటెడ్' మర్డర్ ఛార్జ్స్ని నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్లో నిందితులు, షార్జాలోని మైసెలూన్ ఏరియాకివెళ్ళి అక్కడే ఉన్న ఓ షాప్లో దొంగతనానికి యత్నించారు. అయితే అక్కడ షాప్ ఓనర్ వీరి దొంగతనాన్ని ప్రతిఘటించారు. ఈ క్రమంలో అతన్ని నిందితులు హతమార్చారు. పోలీసు విచారణలో నిందితులు, తమ నేరాననిష్ట్ర్న అంగీకరించారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మాత్రం నిందితులు మాటమార్చడం జరిగింది. అతన్ని చంపాలనే ఉద్దేశ్యం తమకు లేదనీ, దొంగతనం చేసే క్రమంలో కత్తితో దాడి చేశామని వారు న్యాయస్థానానికి వివరించారు. కేసు విచారణ మే 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







