మతపరమైన నేరాలకు పాల్పడిన ఇద్దరు బహ్రెయిన్ వ్యక్తులకు జైలుశిక్ష
- April 29, 2017
మతపరమైన నేరాలకు పాల్పడిన ఇరువురు బహ్రెయిన్ వ్యక్తులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని అప్పీల్స్ న్యాయస్థానం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరియు 500,000 ఏ ఇ డి (51,000 బి డి ) జరిమానా విధించింది.ఈ ఇద్దరు వ్యక్తులు గత ఏడాది జరిగిన ఒక ఆన్ లైన్ వీడియో కార్యక్రమంలో పాల్గొన్నారు, దుబాయ్ లోని పాపులర్ మోబిలైజేషన్ ఫోర్సెస్ మద్దతుతో, సిరియా మరియు ఇరాక్ లో జరిగే పోరాటంలో పాల్గోవాలని పిలుపునిచ్చారు ఆయా వివాదాస్పద ప్రకటనలకు జవాబుదారీగా ఉన్న ఈ వ్యక్తులు ఆన్లైన్లో ఈ పిలుపుని భాగస్వామ్యం చేయాలని పలువురికి సూచించారు. ఇది జీసీసీ రాష్ట్రాల్లో ప్రజల మధ్య విభజన, ద్వేషం, తిరుగుబాటు మరియు విభజనను విస్తరించడానికి వీరు ప్రయత్నించారు యుఎఇకి లో ఉన్నఅధికారులచే వారిని గత సంవత్సరం అభ్యర్థనపై అప్పగించారు.
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









