సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- February 26, 2026
మనామాః మనమా సెంట్రల్ మార్కెట్ కస్టమర్లు లేక నిర్మానుష్యంగా మారింది. ఈమేరకు వ్యాపారులు నివేదించారు. ప్రస్తుత రమదాన్ రోజులలో వ్యాపారం తగ్గిందని వ్యాపారులు తెలిపారు. కొంతమంది మీట్ విక్రేతలు గత సంవత్సరంతో పోలిస్తే ధరలు కిలోగ్రాముకు దాదాపు 500 ఫిల్స్ పెరిగాయని, ఇది వినియోగదారుల కొనుగోళ్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేసిందని చెప్పారు. చాలామంది తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు లేదా చౌకైన ప్రత్యామ్నాయాలను కోరుకుంటున్నారని దుకాణదారులు పేర్కొన్నారు. అయితే, చేపల ధరలు స్థిరంగా ఉన్నాయని నివేదించారు.ప్రజల డిమాండ్ కు అనుగుణంగా వివిధ ఎంపికలు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









