విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి హజ్యాత్రకు నో
- April 29, 2017
హజ్ యాత్రికుల కోసం నవ్యాంధ్రలో విజయవాడ(గన్నవరం) ఎయిర్ పోర్టు నుంచి విమానాల అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయి. మరో రెండు నెలల్లో హజ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, విజయవాడకు అనుమతి వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. విభజన తర్వాత.. కూడా ఆంధ్రప్రదేశలోని లక్షలాది మంది ముస్లిం సోదరులు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచే హజ్ యాత్రకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు విజయవాడ నుంచే సౌదీ అరేబియా వెళ్లేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్స శాఖలు కూడా రంగంలోకి దిగాయి. రెండు నెలలుగా ఈ విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడటంతో విజయవాడకు అవకాశం వచ్చే పరిస్థితి లేదనే తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి







