ఒంటెలపై అల్ బతినా స్కూల్ విద్యార్థుల సందర్శన
- May 01, 2017
అల్ బతినా ఇంటర్నేషనల్ స్కూల్కి చెందిన గ్రేడ్ 7 స్టూడెంట్స్, ఒంటెలపై ఒమన్ అందాల్ని తిలకించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఐదు రోజులపాటు వాడిస్, మౌంటెయిన్స్ వంటి చోట్లా వీరి ప్రయాణం సాగింది. అల్ ఖాన్ విలేజ్ నుంచి ట్రెక్కింగ్తో వీరి ప్రయాణం ప్రారంభమయ్యింది. అక్కడినుంచి అల్ తుక్బా మీదుగా వీరి ప్రయాణం సాగింది. కొండలపై క్యాంప్లు నిర్వహించారు. స్విమ్మింగ్, మైంటెయిన్ క్లైంబింగ్ వంటివాటి ద్వారా విద్యార్థులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. రాత్రి వేళల్లో క్యాంప్ల వద్ద సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. చివరగా విద్యార్థులు బురైమిలోని లాస్ట్ డ్యూన్స్కి పంపబడ్డారు. అక్కడే విద్యార్థులు మరింత ఉల్లాసంగా గడిపారు. క్యామెల్ నిర్వాహకులకీ, క్యామెల్స్కీ మధ్య అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







