స్ట్రీట్ వెండర్స్పై ఆకస్మిక తనిఖీలు
- May 03, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, పెడ్లర్స్ మరియు స్ట్రీట్ వెండర్స్పై ఆకస్మిక తనిఖీల్ని నిర్వహించింది. దోహా కార్నిచ్, అల్ వక్రా మరియు అల్ దయాన్లో ఈ తనిఖీలు జరిగాయి. నిబంధనల్ని ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు జరుపుతున్నందున ఈ తనిఖీల్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 16 విభిన్నమైన ఉల్లంఘనలకుగాను చర్యలు తీసుకోబడ్తాయని వారు వివరించారు. ఇందులో వర్కర్స్ అకామడేషన్స్ని గ్రాసరీ మరియు రెస్టారెంట్స్గా వినియోగించడం, అది కూడా తగిన లైసెన్స్ లేకుండా చేయడం, అలాగే లైసెన్స్ లేకుండా పెట్రోల్ స్టేషన్ రిటైల్ బిజినెస్ని నిర్వహిస్తుండడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. ఉల్లంఘనలకు పాల్పడ్డ స్ట్రీట్ వెండర్స్ని సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









