యూ.ఏ.ఈ లో పొగమంచు కారణంగా 88 యాక్సిడెంట్లు నమోదు
- October 05, 2015
యూఏఈని దట్టమైన పొగ మంచు ముంచెత్తింది. ఎయిర్పోర్టుల్లో విమానాలు ల్యాండ్ అవడానికి పొగమంచు ఆటంకం కలిగించింది. 3 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాలు ల్యాండ్ కాలేకపోయాయి. అలాగే రోడ్లపై వాహనదారులకూ పొగమంచు ఇబ్బందికరంగా మారింది. మొత్తం 88 యాక్సిడెంట్లు పొగమంచు కారణంగా నమోదయ్యాయి. 60 విమానాలు పొగమంచుతో ఆలస్యమయ్యాయి. అబుదాబీలో 30 విమానాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యాయి. షార్జా విమానాశ్రయంలో 17 విమానాల ల్యాండింగ్ ఆలస్యమయ్యింది. ఉదయం 4.15 నిమిషాల నుంచి 8.20 నిమిషాల వరకు ఇబ్బందులు తలెత్తాయి. పొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







