నవ్యఆంధ్ర రాజధాని శంకుస్థాపనకి హాజరుకానున్న మోదీ
- October 05, 2015
రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని అంగీకరించారని చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రధానికి తెలిపినట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు మనస్ఫూర్తిగా భూములు ఇచ్చారని అన్నారు. భూసమీకరణ కింద 33 ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి కుటుంబానికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతామన్నారు. స్వచ్ఛ భారత్ నివేదికపై పూర్తి వివరాలు ప్రధానికి అందించినట్టు చంద్రబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







