నవ్యఆంధ్ర రాజధాని శంకుస్థాపనకి హాజరుకానున్న మోదీ
- October 05, 2015
రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని అంగీకరించారని చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రధానికి తెలిపినట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు మనస్ఫూర్తిగా భూములు ఇచ్చారని అన్నారు. భూసమీకరణ కింద 33 ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి కుటుంబానికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతామన్నారు. స్వచ్ఛ భారత్ నివేదికపై పూర్తి వివరాలు ప్రధానికి అందించినట్టు చంద్రబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









