ఆప్ఘన్ ఐఎస్ ఉగ్రవాద నేత అబ్దుల్ హసీబ్ మృతి
- May 08, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆప్ఘనిస్థాన్ విభాగం నేత అబ్దుల్ హసీబ్ మృతిచెంచినట్లు అమెరికా, ఆప్ఘనిస్థాన్ అధికారులు సోమవారం ప్రకటించారు. గత నెలలో నంగర్హర్ రాష్ట్రంలో ప్రత్యేక దళాల దాడిలో హసీబ్ చనిపోయారని ఆప్ఘన్ అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









