ఏడాదికి 54 మిలియన్ల పూర్తి లావాదేవీలు జరిగడానికి కతర్ సాక్ష్యం : అల్-సయీద్
- May 09, 2017
కతర్:58 మొబైల్ సేవలు ద్వారా కతర్ 1,079 ఆన్లైన్ సేవలను మరియు సంవత్సరానికి ప్రతి వ్యక్తి 22 లావాదేవీలు నిర్వహించడం ద్వారా 54 మిలియన్ల పూర్తి లావాదేవీలు నిర్వహించినట్లు రవాణా మరియు కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ నుండి ఒక ఉన్నతాధికారిర్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రోగ్రామ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ కార్యదర్శి హస్సన్ జాస్మిమ్ అల్-సేయెడ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, కతర్ లో డిజిటల్ సేవల 2017 మార్చి నాటికి 1,660, ఇందులో 1,079 ఆన్లైన్ మరియు 581 మొబైల్ సేవలు ఉన్నాయని తెలిపారు. క్యూ డి జి యొక్క ముఖ్య స్తంభాలను వినూత్న సేవను అందించడం ద్వారా సమర్థవంతమైన ప్రభుత్వ, బహిరంగ ప్రభుత్వ ఇసి టి సామర్థ్యం మరియు నైపుణ్యాలు, మరియు విధానం, ప్రమాణాలు మరియు క్రమబద్ధీకరణ ఫ్రేమ్వర్గంతో కతర్ మరింత బహిరంగ సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఆన్లైన్లో అనుసంధానించడం ద్వారా వ్యక్తులు అందరు మరియు వ్యాపారస్తులు ప్రయోజనం పొందుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







