వివాహ వేడుకకు ఆతిథ్యం ఇవ్వనున్న జెడ్డా
- May 09, 2017
జెడ్డా:యువజనులకు వివాహం మరియు కుటుంబ మార్గదర్శకత్వం లభిస్తుందని అల్-జావజ్ నిర్వహించిన జెడ్డా వివాహ ఫోరమ్ ఆదివారం ప్రారంభించింది.మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఫోరమ్ లో 1,400 మంది యువకులు పాల్గొంటున్నారు: "వివాహ ఖర్చులు ఎలా నియంత్రించాలో". "మర్యాదలు", " పెళ్లి జీవితం సంతోషంగా ", "వైవాహిక విభేదాలను పరిష్కరించడం" మరియు "పూర్వ-వివాహ పరీక్షలు" తదితర అంశాలపై నిపుణులు తమ విలువైన సూచనలు అందించారు. విద్యావిషయకులు, సలహాదారులు మరియు కుటుంబ మార్గదర్శకంలో నైపుణ్యం కలిగిన న్యాయవాదులు ఈ ఫోరమ్ లో పాల్గొంటున్నారు.ఫెలోద్ అల్-హజ్మి, డైరెక్టర్ జనరల్ ఫహద్ అల్-హజ్మి ఈ సందర్బంగా , యువకులు మరియు స్త్రీలను ఒక స్థిరమైన మరియు సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించటానికి విజ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పెళ్లి చేసుకోబోయే యువకులను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్ లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







