ఒమన్ లో ' ఇన్వెస్ట్ ఈజీ ' పోర్టల్ లో పలువురు నకిలీ పత్రాల సమర్పణ

- May 09, 2017 , by Maagulf
ఒమన్ లో ' ఇన్వెస్ట్ ఈజీ '  పోర్టల్ లో పలువురు నకిలీ పత్రాల సమర్పణ

మస్కట్:పలువురు స్థానికులు, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులను పెట్టె సులభ పోర్టల్ ( ఇన్వెస్ట్ ఈజీ ) పలువురు తమ దరఖాస్తులతో పటు నకిలీ బ్యాంకు స్టేట్మెంట్ లను సమర్పించారని ,వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ సమయంలో సుల్తానాట్లో పెట్టుబడులు పెట్టే అందరు  పెట్టుబడిదారులు చట్టపరంగా ధృవీకరించిన పత్రాలను మాత్రమే జోడించాలని పిలుపు నిచ్చింది. కల్పించబడిన సౌకర్యాలను దోపిడీ చేయకూడదని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.కొన్ని కేసుల విషయంలో చట్టపరమైన చర్యలను తీసుకొనేందుకు సమర్థమైన అధికారులకు ఆయా బాధ్యతలను అప్పగించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది, అదేవిధంగా ఇతర దరఖాస్తులను ధృవీకరించే ప్రక్రియలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com