ఒమన్ లో ' ఇన్వెస్ట్ ఈజీ ' పోర్టల్ లో పలువురు నకిలీ పత్రాల సమర్పణ
- May 09, 2017
మస్కట్:పలువురు స్థానికులు, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులను పెట్టె సులభ పోర్టల్ ( ఇన్వెస్ట్ ఈజీ ) పలువురు తమ దరఖాస్తులతో పటు నకిలీ బ్యాంకు స్టేట్మెంట్ లను సమర్పించారని ,వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ సమయంలో సుల్తానాట్లో పెట్టుబడులు పెట్టే అందరు పెట్టుబడిదారులు చట్టపరంగా ధృవీకరించిన పత్రాలను మాత్రమే జోడించాలని పిలుపు నిచ్చింది. కల్పించబడిన సౌకర్యాలను దోపిడీ చేయకూడదని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.కొన్ని కేసుల విషయంలో చట్టపరమైన చర్యలను తీసుకొనేందుకు సమర్థమైన అధికారులకు ఆయా బాధ్యతలను అప్పగించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది, అదేవిధంగా ఇతర దరఖాస్తులను ధృవీకరించే ప్రక్రియలో ఉంది.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







