ఆహారాన్ని స్పూన్లతో కాకుండా చేతివేళ్ళతో తీసుకోండి
- May 09, 2017
ఆహారం తీసుకున్నప్పుడు స్పూన్లు, ఫోక్స్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై వాటిని వాడకండి. చేతితో ఆహారంగా తీసుకోవడం ద్వారా మెదడుకు మంచి సిగ్నల్స్ పంపిస్తాయి. చేతి స్పర్శ వలన శరీరానికి బలం చేకూరుతుంది.
చేతివేళ్ళతో ఆహరం తీసుకోవడం వలన, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతికి ఆహరం తాకగానే, ఆహరం తీసుకునే విషయం మెదడు మన పొట్టకు సంకేతమిస్తుంది. అలా సంకేతం ఇవ్వగానే జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణ శక్తి భాగా పెరుగుతుంది.
చేతితో ఆహరం తీసుకోవడంతో మనకు ఎంత ఆహరం సరిపోతుందో మనకు ముందే తెలిసిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక ఆహారాన్ని ప్లాస్టిక్ ఫ్లేట్లలో కాకుండా రాగిపళ్లెంలో తినడం ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుంది. ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ లేదా అల్యూమీనియం స్పూన్స్తో వేడి పదార్థాలు తినడం వలన ఆ వేడికి కొద్దిగా కరుగుతాయి. ఇలా కరిగిన రసాయనాలు ఆహారంతో మన పొట్టలోకి చేరుతాయి. ఇవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









