ఆహారాన్ని స్పూన్లతో కాకుండా చేతివేళ్ళతో తీసుకోండి
- May 09, 2017
ఆహారం తీసుకున్నప్పుడు స్పూన్లు, ఫోక్స్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై వాటిని వాడకండి. చేతితో ఆహారంగా తీసుకోవడం ద్వారా మెదడుకు మంచి సిగ్నల్స్ పంపిస్తాయి. చేతి స్పర్శ వలన శరీరానికి బలం చేకూరుతుంది.
చేతివేళ్ళతో ఆహరం తీసుకోవడం వలన, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతికి ఆహరం తాకగానే, ఆహరం తీసుకునే విషయం మెదడు మన పొట్టకు సంకేతమిస్తుంది. అలా సంకేతం ఇవ్వగానే జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణ శక్తి భాగా పెరుగుతుంది.
చేతితో ఆహరం తీసుకోవడంతో మనకు ఎంత ఆహరం సరిపోతుందో మనకు ముందే తెలిసిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక ఆహారాన్ని ప్లాస్టిక్ ఫ్లేట్లలో కాకుండా రాగిపళ్లెంలో తినడం ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుంది. ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ లేదా అల్యూమీనియం స్పూన్స్తో వేడి పదార్థాలు తినడం వలన ఆ వేడికి కొద్దిగా కరుగుతాయి. ఇలా కరిగిన రసాయనాలు ఆహారంతో మన పొట్టలోకి చేరుతాయి. ఇవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









