నిర్బంధ దోపిడీ అనుమానితుల అరెస్ట్
- May 09, 2017
బలవంతంగా దొంగతనాలు చేయడం, దుకాణాలను ధ్వంసం చేసే పలువురు అనుమానిత వ్యక్తులను పోలీసుల అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ తరహా నేరాలకు ఉపయోగించిన కారుని పోలీసులు జప్తు చేసిన తర్వాత ఆయా నిందితులపై విచారణలు అనంతరం వారిని ఆయా దొంగతనాలకు పాల్పడుతున్న అనుమానితులను గుర్తించడానికి ఆస్కారం ఏర్పడింది. చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







