మదర్స్డే కానుకగా వృద్ధులకు బాహుబలి 2 ఉచిత ప్రదర్శన
- May 10, 2017
అన్నివర్గాల ప్రజలను బాహుబలి 2 ఆసక్తి కలిగించిన నేపథ్యంలో ఓ వృద్ధాశ్రమంలోని వృద్ధుల కోసం ఈ చిత్రాన్ని మదర్స్డే కానుకగా స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. చెన్నై అంబత్తూరులోని ఆనందం వృద్ధాశ్రమంలో 101 మంది వృద్ధులు ఉండగా వారంతా బాహుబలి 2 చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారనే సమాచారం ఓ యువజన సామాజిక స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. దీంతో మదర్స్ డే కానుకగా బాహుబలి 2 వారికి చూపించడానికి ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు అంబత్తూరులోని రాఖీ సినిమాస్ థియేటరులో వీరి కోసం 13న స్పెషల్ షోకు ఏర్పాటు చేసింది. ఎ.ఆర్.రెహ్మాన్ సోదరి ఎ.ఆర్.రెహానా ఈ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









