కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం-- కువైట్ వారి ఆధ్వర్యంలో మిని మహానాడు
- May 13, 2017
కువైట్ లో మే 19న ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ వారి ఆధ్వర్యంలో మిని మహానాడు.... అందరూ ఆహ్వానితులే
కువైట్ లో మే 19 వ తేదీన ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ వారి ఆధ్వర్యంలో మిని మహానాడు బహిరంగ సభ జరుగుతుందని, కువైట్ లో ఉన్న దాదాపు 2 లక్షల మంది తెలుగు వారిలో ఎక్కువమంది టీడీపీ అభిమానులేనని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని తెలియజేశారు.
ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ వారు నిర్వహించు మినీ మహానాడుకు విచ్చేయుచున్న అతిరధ మహారధులు కోల్లు రవీంద్ర ఎన్.ఆర్.ఐ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ,శ్రీ గరికపాటి మోహనరావు ఎం.పి తెలంగాణ, శ్రీ ఎల్ రమణ తెలంగాణా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు,శ్రీ షరీఫ్ మహమ్మద్ అహ్మాద్ ఎం.ఎల్.సి, శ్రీ బి.టెక్ రవి కడప ఎం.ఎల్.సి, శ్రీ బి.చెంగల రాయలు మాజీ ఎం.ఎల్.సి రైల్వే కోడూరు ,శ్రీ డి.చమన్ సాబ్ జెడ్పి చైర్మన్ అనంతపురం,శ్రీ కొమటి జయరాం మాజీ తానా ప్రెసిడెంట్ అమెరికా తదితరులు ఈ కార్యక్రమమునకు విచ్చేయుచున్నారు.
మిని మహానాడు మే 19 న బాయ్స్ స్కాట్ హాల్,హవెల్లి (టెలిఫోన్ ఎక్స్చేంజ్) ప్రక్కన, బైరూత్ స్ట్రీట్ - హవెల్లి సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం. ప్రతి ఒక్కరికి ఎంట్రన్స్ ఫ్రీ. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
మిని మహానాడు కు సంబందించిన సమాచారము కొరకు ఈ క్రింది నెంబర్ లను సంప్రదించగలరు.
55562769,97286038,50679445
తాజా వార్తలు
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి







