10 మిలియన్ల బెహ్రయిన్ దినార్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు నాశనం
- May 19, 2017
2008 మరియు 2015 మధ్య స్వాధీనం చేసుకోనున్న10 మిలియన్ల బెహ్రయిన్ దినార్ల కంటే ఎక్కువ విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు నాశనం చేశారు. ఇది పబ్లిక్ ప్రాసిక్యూషన్ లో న్యాయ విచారణ ముఖ్యులు మరియు నార్కోటిక్ పదార్ధాలు మరియు పరికరాల ఉత్పత్తి కమిటీ ముఖ్యులు జనరల్ అటార్నీ ఒసామా అల్ ఔఫీ జనరల్ అటార్నీ గురువారం ప్రకటించారు 2.6 టన్నుల వర్గీకృత మాదక పదార్థాలు 10 మిలియన్ల బెహ్రయిన్ దినార్ల విలువ కంటే ఎక్కువ మార్కెట్ విలువతో ధ్వంసం చేసిందని ధృవీకరించారు.దాదాపు ఐదు గంటల పాటు 900 డిగ్రీల సెల్సియస్ వేడిమితో వాటిని పూర్తిగా కాల్చబడిందని నిర్ధారించారు. మొత్తం విధ్వంసం ప్రక్రియను డాక్యుమెంట్ చేసిన కమిటీ పూర్తి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది "అని అల్ ఔఫీ వివరించారు. జస్టిస్, ఇస్లామీ వ్యవహారాల మరియు ఎండోవ్మెంట్స్ శాఖ మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అలీ అల్ ఖలీఫా యొక్క నిర్ణయం ప్రకారం కమిటీ ఏర్పడిందని నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలపై చట్టం ద్వారా వీటిని నాశనం చేసారని ఈ జట్టుకు అల్ అరఫి నాయకత్వం వహించారని తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!







