భారత్, పాక్ కూరలు ఘాటైన వాసనలు వస్తాయి.. అద్దెకు ఇంటిని ఇవ్వను
- May 19, 2017
పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. మన ఇండియన్స్ కు అనేక రుచులతో ఆహారం తీసుకోవడం.. రకరకాల రుచులతో ఆహారం తీసుకోవడం దైనందిన జీవితంలో ఒక భాగం.. కాగా తాజాగా భారతీయుయల తినే అలవాట్లతో.. ఓ బ్రిటిష్ వ్యక్తి తన ఇంటికి అద్దెను ఇవ్వను అని చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
బ్రిటిన్ కు చెంసిన ఫెర్గూస్ విల్సన్ అనే సంపన్నుడు తాను తన ఇళ్లను భారత్, పాక్ జాతీయులకు అద్దెకు ఇవ్వనని చెప్పాడు.. అంతేకాదు.. తాను ఇళ్లను అద్దెకు ఇవ్వనని చెప్పడానికి కారణం శరీర వర్ణానికి సంబంధించినది కాదని.. వారి కురలకు సంబంధించిందని చెబుతున్నారు. భారత.. పాక్ జాతీయులకు ఇళ్లను అద్దెకు ఇచ్చిన తర్వాత.. వారు ఇంటిని ఖాళీ చేసిన తర్వాత ఆ ఇంటికి ఘాటైన కర్రీ వాసనలు ఇంటిని పట్టేస్తున్నాయని.. అవి ఒక పట్టాన విడిచిపోవటం లేదని చెప్పడమే కాదు.. అందుకనే తన వద్ద ఉన్న వేలాది ఇళ్లను భారత్.. పాక్ జాతీయులకు అద్దెకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







