వ్యాట్ అమలుకు ఎంపీల అనుమతి!
- May 20, 2017
వాల్యూ యాడెడ్ ట్యాక్స (వ్యాట్) అమలు కోసం ఎంపీల అనుమతి తప్పనిసరి అని ఫైనాన్స్ మినిస్టర్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. జిసిసి వ్యాట్ అగ్రిమెంట్, జిసిసి యునిఫైడ్ ఎగ్రిమెంట్ ఆన్ సెలక్టివ్ ట్యాక్సేషన్ వంటి విషయాలపై ఎంపీ ఇసా అల్ కూహెజి అడిగిన ప్రశ్నకు మినిస్టర్ సమాధానమిచ్చారు. కొత్త ట్యాక్స్ని హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్, అలాగే షురా కౌన్సిల్ రివ్యూ చేస్తాయని వివరించారు. రాజ్యాంగ బద్ధమైన, చట్ట బద్ధమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారాయన. బేసిక్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాట్ ఉండదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. మంగళవారం జరిగే రెగ్యులర్ మీటింగ్లో మినిస్టర్ సమాధానాలపై హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ వేదికగా చర్చ జరుగుతుంది.
తాజా వార్తలు
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!







