ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు..!
- June 01, 2017
నైరుతి రుతుపవనాలు క్రమంగా తెలుగురాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటి ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ ఎండ తీవ్రత కొనసాగుతోంది. పశ్చిమగాలుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 6 న రుతుపవనాలు అనంతపురం దగ్గర ఏపీలో ప్రవేశిస్తాయంటున్న ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ భానుకుమార్.
తాజా వార్తలు
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!









