ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు..!
- June 01, 2017
నైరుతి రుతుపవనాలు క్రమంగా తెలుగురాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటి ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ ఎండ తీవ్రత కొనసాగుతోంది. పశ్చిమగాలుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 6 న రుతుపవనాలు అనంతపురం దగ్గర ఏపీలో ప్రవేశిస్తాయంటున్న ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ భానుకుమార్.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









