ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు..!
- June 01, 2017
నైరుతి రుతుపవనాలు క్రమంగా తెలుగురాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటి ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ ఎండ తీవ్రత కొనసాగుతోంది. పశ్చిమగాలుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 6 న రుతుపవనాలు అనంతపురం దగ్గర ఏపీలో ప్రవేశిస్తాయంటున్న ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ భానుకుమార్.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







