'గెట్ టు గెదర్' పార్టీలో చిరు సందడి
- June 08, 2017
మరోసారి 80 వ దశకం సౌత్ స్టార్స్ అంత ఒక్కదగ్గరికి చేరుకున్నారు..ప్రతి ఏడాది గెట్టు గెదర్ పార్టీలో కలుసుకునే వీరు ఈ ఏడాది చైనా కలుసుకుని సందడి చేసారు. ప్రతిసారి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కలుసుకునేవారు ఈ ఏడాది చైనా లో కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ వంటి వారు సందడి చేసారు.
పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్పీలు దిగుతూ మెగా సందడి చేసారు. తాజాగా బీజింగ్ లో మెగాస్టార్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ తో పాట, బీజింగ్ నేషనల్ స్టేడియం ముందు మన స్టార్స్ దిగిన ఫోటోలు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో వీరంతా దాసరి సంతాప సభ కు రాబోతున్నారని వినికిడి.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









