సిఎం వైఫ్ తో భేటీ అయిన తలైవా
- June 08, 2017
సూపర్స్టార్ రజనీకాంత్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సతీమణి అమృత ఫడణవిస్ని కలిశారు. రజనీ కాంత్ లేటెస్ట్ చిత్రం 'కాలా' షూటింగ్ కొంత భాగం ముంబయిలో జరుపుకుటుంది.
షూటింగ్ అనంతరం రజనీ .. అమృతని కలిసి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని అమృత ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. 'లెజెండ్ని కలిసినందుకు గొప్పగా భావిస్తున్నాను. పద్మవిభూషణ్ గ్రహీత రజనీ పలు సామాజిక కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు' అని ట్వీట్ చేశారు.
కాగా, రజనీకాంత్ రాజకీయాల్లో వస్తున్నారు అనే తరుణంలో ఆయన ప్రతీ భేటి రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుటుంది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







