ఆటా సర్వసభ్య సమావేశం
- June 11, 2017
అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా సర్వసభ్య సమావేశం.. చికాగో నగరంలోని రినెస్సెన్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యవర్గం తమ విధులను నూతన కార్యవర్గానికి అప్పజెప్పింది. ఆటా నూతన అధ్యక్షుడిగా సత్యనారాయణ కందిమళ్ళ.. కొండా రామ్మోహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా కరుణాకర్ అసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నరేంద్ర చీమర్ల, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా వినోద్ కుక్కునూరు, సెక్రటరీగా విష్ణు మాధవరం, జాయింట్ సెక్రటరీగా రఘువీర్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా మహిధర్ రెడ్డి, ట్రెజరర్ గా ప్రసాద్ చింతలపాని ఎన్నికయ్యారు. 2018వ సంవత్సరానికి గాను ఆటా సర్వసభ్య సమావేశాన్ని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించాలని కొత్త బోర్డ్ నిర్ణయించింది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









