అమెరికాలో మృతిచెందిన రత్నాకర్ కుటుంబానికి నాట్స్ ఆర్ధిక సాయం
- June 11, 2017
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన రత్నాకర్ షెట్టి పల్లి కుటుంబ సభ్యులకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ అండగా నిలిచింది. దీనిలో భాగంగా డల్లాస్ లోని ఇర్వింగ్ లో కార్యక్రమాన్ని నిర్వహించి ఫండ్ రైజింగ్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్ర హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటీవ్ రట్ రినాల్టీ హాజరై నాట్స్ చేస్తున్న సహాయ కార్యక్రమాన్ని అభినందించారు. రత్నాకర్ కుటుంబ సభ్యులకు 13వేల డాలర్లు అందించినట్లు నాట్స్ ప్రతినిధులుతెలిపారు. అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని నాట్స్ ప్రతినిధులు డాక్టర్ చౌదరీ అచంట, బాపు నూతి, రాజేంద్రమండల వివరించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









