అమెరికాలో మృతిచెందిన రత్నాకర్ కుటుంబానికి నాట్స్ ఆర్ధిక సాయం
- June 11, 2017
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన రత్నాకర్ షెట్టి పల్లి కుటుంబ సభ్యులకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ అండగా నిలిచింది. దీనిలో భాగంగా డల్లాస్ లోని ఇర్వింగ్ లో కార్యక్రమాన్ని నిర్వహించి ఫండ్ రైజింగ్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్ర హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటీవ్ రట్ రినాల్టీ హాజరై నాట్స్ చేస్తున్న సహాయ కార్యక్రమాన్ని అభినందించారు. రత్నాకర్ కుటుంబ సభ్యులకు 13వేల డాలర్లు అందించినట్లు నాట్స్ ప్రతినిధులుతెలిపారు. అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని నాట్స్ ప్రతినిధులు డాక్టర్ చౌదరీ అచంట, బాపు నూతి, రాజేంద్రమండల వివరించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







