గో సంరక్షణ పేరిట హత్యలను సహించబోం: ప్రధాని మోడీ
- June 29, 2017
గో సంరక్షణ పేరిట హత్యలకు పాల్పడటాన్ని సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సబర్మతి ఆశ్రమం శత వార్షిక ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గోవుల పేరిట మనుషులను హత్య చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని మోడీ అన్నారు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







