జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది
- June 29, 2017
రేపు అర్ధరాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొద్ది సేపటి కిందట భేటీ అయ్యారు. ఈ భేటీలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగాజులై 1 నుంచి జీఎస్టీ అమలులోనికి రానున్నసందర్భంగా కేంద్ర ప్రభుత్వం రేపు అర్ధరాత్రి జీఎస్టీ ఆరంభ సంబరాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కానున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిథి సత్యవ్రత్ చతుర్వేది విలేకరులతో తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









