జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది
- June 29, 2017
రేపు అర్ధరాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొద్ది సేపటి కిందట భేటీ అయ్యారు. ఈ భేటీలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగాజులై 1 నుంచి జీఎస్టీ అమలులోనికి రానున్నసందర్భంగా కేంద్ర ప్రభుత్వం రేపు అర్ధరాత్రి జీఎస్టీ ఆరంభ సంబరాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కానున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిథి సత్యవ్రత్ చతుర్వేది విలేకరులతో తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







