గల్లంతైన నావికుని గురించి గాలింపు ప్రయత్నాలు నిలిపివేసిన ఒమాన్ సైల్
- October 16, 2015
తొమ్మిది రోజుల క్రితం గల్లంతైన నావికుడు మొహమ్మద్ అల్ అలావీని గురించిన గాలింపు యత్నాలను నిలిపివేస్తున్నందుకు విచారిస్తున్నామని ఒమాన్ సైల్ అధికారవర్గం ప్రకటించింది. ఈనెల7 వ తేదీ తెల్లవరుఝమున క్రొయేషియా లోని దక్షణ ప్యూలా లో మొహమ్మద్ గల్లంతైన సంగతి పాఠకులకు విదితమే; తమ సంస్థలో మొహమ్మద్ నావికునిగా, నావికా అధ్యాపకునిగా కూడా చాలా సంవత్సరాలు పని చేసాడని, అతనితో కలసి పనిచేసిన వారు అతనిని చాలా కోల్పోతున్నారని, ఈ విషాద సమయంలో మహమ్మద్ తండ్రి మరియు మామగారికి సహాయంగా ఉంటామని,అతని కుటుంబానికి చేయదగినంతా తాము చేస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ గ్రహం హామీ ఇచ్చారు. ఇటాలియన్ మరియు క్రొయేషియన్ కోస్ట్ గార్డ్ లు అప్రమత్తంగా ఉంటారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









