గల్లంతైన నావికుని గురించి గాలింపు ప్రయత్నాలు నిలిపివేసిన ఒమాన్ సైల్
- October 16, 2015
తొమ్మిది రోజుల క్రితం గల్లంతైన నావికుడు మొహమ్మద్ అల్ అలావీని గురించిన గాలింపు యత్నాలను నిలిపివేస్తున్నందుకు విచారిస్తున్నామని ఒమాన్ సైల్ అధికారవర్గం ప్రకటించింది. ఈనెల7 వ తేదీ తెల్లవరుఝమున క్రొయేషియా లోని దక్షణ ప్యూలా లో మొహమ్మద్ గల్లంతైన సంగతి పాఠకులకు విదితమే; తమ సంస్థలో మొహమ్మద్ నావికునిగా, నావికా అధ్యాపకునిగా కూడా చాలా సంవత్సరాలు పని చేసాడని, అతనితో కలసి పనిచేసిన వారు అతనిని చాలా కోల్పోతున్నారని, ఈ విషాద సమయంలో మహమ్మద్ తండ్రి మరియు మామగారికి సహాయంగా ఉంటామని,అతని కుటుంబానికి చేయదగినంతా తాము చేస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ గ్రహం హామీ ఇచ్చారు. ఇటాలియన్ మరియు క్రొయేషియన్ కోస్ట్ గార్డ్ లు అప్రమత్తంగా ఉంటారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







