ఒమాన్ లోని వాడీ ఘటనలో నలుగురి మృతి
- October 16, 2015
ఒమాన్ లో జరిగిన వాడీ దుర్ఘటనల్లో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించారు. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం వలన ఒమాన్ దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసి అక్కడి జలవనరులు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. బెహ్లా లోని అల్ మమొర్ వాడీ లో ఒకరు, అల్ హమ్రా లోని ఘూల్ వడీలో ఒక చిన్నారి తోసహా ఒక వ్యక్తి మరణించినట్టు తెలిసింది. రుస్తాక్ లోని వాడీలో వాహనం ఇరుక్కుపోవడం వలన ఒక చిన్నారి మరణించినట్టు, ఆదేవాహనంలో మరి ముగ్గురినీ స్థానికులు రక్షించినట్టు పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వారి సమాచారం. ఒమాన్లో మరింత వర్షపాతం కురియనున్నట్టు అధికారులు తమ లైవ్ ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









