ఒమాన్ లోని వాడీ ఘటనలో నలుగురి మృతి
- October 16, 2015
ఒమాన్ లో జరిగిన వాడీ దుర్ఘటనల్లో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించారు. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం వలన ఒమాన్ దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసి అక్కడి జలవనరులు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. బెహ్లా లోని అల్ మమొర్ వాడీ లో ఒకరు, అల్ హమ్రా లోని ఘూల్ వడీలో ఒక చిన్నారి తోసహా ఒక వ్యక్తి మరణించినట్టు తెలిసింది. రుస్తాక్ లోని వాడీలో వాహనం ఇరుక్కుపోవడం వలన ఒక చిన్నారి మరణించినట్టు, ఆదేవాహనంలో మరి ముగ్గురినీ స్థానికులు రక్షించినట్టు పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వారి సమాచారం. ఒమాన్లో మరింత వర్షపాతం కురియనున్నట్టు అధికారులు తమ లైవ్ ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







