న్యూ బోర్న్స్కి సైతం రుసుము తప్పదు
- July 08, 2017
జెడ్డా: పాస్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ పోర్టల్లో మార్పులు చేశామనీ, ప్రైవేట్ సెక్టార్, నాన్ సౌదీ రెసిడెంట్స్ తమ డిపెండెంట్స్కి సంబంధించి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన కొత్త వివరాలు అందులో పొందు పర్చామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఫీజులో న్యూ బోర్న్స్ని కూడా చేర్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. 2017కి సంబంధించి ఈ ఫీజు 100 సౌదీ రియాల్స్ కాగా, 2018కి 200, 2019కి 300, 2020కి 400 సౌదీ రియాల్స్ ఫీజుని పేర్కొన్నారు. జులై 1 నుంచి ఈ ఫీజు అమల్లోకి వచ్చింది. రెసిడెన్నీ పర్మిట్ రెన్యువల్కి ముందు లేదా, ఎగ్జిట్ రీ-ఎంట్రీ వీసా సందర్భంగా ఈ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









