సేఫ్ సమ్మర్పై మినిస్ట్రీ అవేర్నెస్ సెమినార్
- July 08, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సేఫ్ సమ్మర్పై అవేర్నెస్ పేరుతో ఓ సెమినార్ని నిర్వహిస్తోంది. ఇండియా, పాకిస్తాన్, నేపాల్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్ తదితర దేశాల ఎంబసీలతో కలిసి ఈ సెమినార్కి రూపకల్పన చేశారు. బహ్రెయిన్ కేరళీయ సమాజంలో ఈ సెమినార్ని ఏర్పాటు చేశారు. సమ్మర్ సందర్భంగా రిస్క్ని తగ్గించేందుకు తద్వారా కార్మికులకు సమ్మర్ నుంచి ఉపశమనం కల్పించేందుకు చేపట్టాల్ని చర్యల గురించి ఈ సెమినార్లో పలువురు వక్తలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతోపాటుగా, కొన్ని సూచనలు కూడా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సీనియర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇంజనీర్ హుస్సేన్ అల్ హుస్సేనీ మాట్లాడుతూ, కింగ్డమ్లో సమ్మర్ సందర్భంగా కార్మికుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆదేశాలిచ్చిన మేరకు వర్క్ బ్యాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, ఆయా సంస్థలపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







