టిహబ్ వేదికగా తెలంగాణ రాజధాని హైదరాబాద్
- July 14, 2017
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వరంయలో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ సెమినార్ను మంత్రి కెటిఆర్, డ్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఇవాళ ప్రారంభించారు.. బేంగపేటలోని ఐటిసి గ్రాండ్ కాకతీయ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు.. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన స్థలమన్నారు.. కంపెనీల ఏర్పాటుకు అనువైన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయన్నారు.. అలాగే ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో హైదరాబాద్ ముందు ఉందని అన్నారు. ఎన్నో రక్షణ సంస్థలు కూడ ఇక్కడ ఉన్నాయన్నారు.. టిహబ్ కొత్త ఆవిష్కరణకు హైదరాబాద్వేదికగా ఉందన్నారు.
సింగిల్విండో విధానం ద్వారా 15 రోజుల్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తామనిమంత్రి అన్నారు. ట్రంప్ హెలికాప్టర్ క్యాబిన్ కూడ ఇక్కడే తయారవుతుందని మంత్రి చెప్పారు.. 2018 మార్చిలో ఇండియన్ ఏవియేషన్ షో నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..









