టిహబ్ వేదికగా తెలంగాణ రాజధాని హైదరాబాద్
- July 14, 2017
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వరంయలో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ సెమినార్ను మంత్రి కెటిఆర్, డ్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఇవాళ ప్రారంభించారు.. బేంగపేటలోని ఐటిసి గ్రాండ్ కాకతీయ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు.. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన స్థలమన్నారు.. కంపెనీల ఏర్పాటుకు అనువైన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయన్నారు.. అలాగే ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో హైదరాబాద్ ముందు ఉందని అన్నారు. ఎన్నో రక్షణ సంస్థలు కూడ ఇక్కడ ఉన్నాయన్నారు.. టిహబ్ కొత్త ఆవిష్కరణకు హైదరాబాద్వేదికగా ఉందన్నారు.
సింగిల్విండో విధానం ద్వారా 15 రోజుల్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తామనిమంత్రి అన్నారు. ట్రంప్ హెలికాప్టర్ క్యాబిన్ కూడ ఇక్కడే తయారవుతుందని మంత్రి చెప్పారు.. 2018 మార్చిలో ఇండియన్ ఏవియేషన్ షో నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







