షాప్లో పేలుడు: ఏడుగురికి గాయాలు
- July 14, 2017
మిష్రెఫ్లోని ఓ షాప్లో పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. రాత్రి 8.20 నిమిషాల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్ఎస్డి) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడ్డవారిలో ముగ్గురికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురికి చిన్నపాటి గాయాలయ్యాయి. పేస్ట్రీ షాప్ పాక్షికంగా ఈ ఘటనలో ధ్వంసమయ్యింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







