దోషులకుకు షెల్టర్ ఇచ్చిన కేసులో విచారణ ప్రారంభం
- July 14, 2017
హై క్రిమినల్ కోర్ట్, నలుగురు దోషులకు షెల్టర్ ఇచ్చిన పది మందిపై విచారణ ప్రారంభించింది. జైలు నుంచి తప్పించుకుని తప్పించుకుని వచ్చిన వారికి షెల్టర్ ఇచ్చిన కేసులో విచారణ జరుగుతోంది. అబయాస్ని ధరించి ఇరాన్కి పారిపోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ మేట్ అలాగే నైబర్ కావడంతో తాను సాయం చేసినట్లు నిందితులలో ఒకరు అంగీకరించడం జరిగింది. నిందితుడు తన గ్రాండ్ ఫాదర్ ఉండే చోట వారికి ఆశ్రయం కల్పించాడు. ఇరాన్కి పారిపోయేందుకుగాను ఫుజిటివ్స్కి నిందితుడి అంకుల్ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









