దోషులకుకు షెల్టర్ ఇచ్చిన కేసులో విచారణ ప్రారంభం
- July 14, 2017
హై క్రిమినల్ కోర్ట్, నలుగురు దోషులకు షెల్టర్ ఇచ్చిన పది మందిపై విచారణ ప్రారంభించింది. జైలు నుంచి తప్పించుకుని తప్పించుకుని వచ్చిన వారికి షెల్టర్ ఇచ్చిన కేసులో విచారణ జరుగుతోంది. అబయాస్ని ధరించి ఇరాన్కి పారిపోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ మేట్ అలాగే నైబర్ కావడంతో తాను సాయం చేసినట్లు నిందితులలో ఒకరు అంగీకరించడం జరిగింది. నిందితుడు తన గ్రాండ్ ఫాదర్ ఉండే చోట వారికి ఆశ్రయం కల్పించాడు. ఇరాన్కి పారిపోయేందుకుగాను ఫుజిటివ్స్కి నిందితుడి అంకుల్ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







