తగలబడుతున్న ఇంటి నుంచి 15 మందిని రక్షించారు
- July 22, 2017
మనామా:తగలబడుతున్న ఓ ఇంటి నుంచి 15 మందిని రక్షించిన ఘటన మనామాలో శుక్రవారం జరిగింది. మంటలను అదుపు చేయడమే కాక పౌర రక్షణ దళం ఆ నివాసం నుండి 15 మందిని కాపాడారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







