తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు కొత్త రైలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర
- July 26, 2017
రామేశ్వరం- ఫైజాబాద్ వారపు రైలు నేడు ప్రారంభంహైదరాబాద్: తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. రామేశ్వరం- ఫైజాబాద్ (వయా అయోధ్య) వారపు రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 27న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్ స్టేషన్లలో ఆగే ఈ రైలు (నెం.16793/16794) ఆగస్టు 2 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. ఈ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 11.50కి; ఫైజాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







