దుబాయ్ ఎడారిలో ముగ్గురు మహిళ సైక్లిస్ట్లను రక్షించిన షేక్ మహ్మద్
- July 30, 2017
దుబాయ్ : అల్ ఖుద్ర సమీపంలోని ఎడారిలో ముగ్గురు మహిళా సైక్లిస్ట్లు ఒంటరిగా వదిలివేయబడిన తరుణంలో వారికి ఒక అద్భుతం జరిగింది. వారి రక్షకుడైన వీరైన వైస్ ప్రెసిడెంట్ మరియు యుఎఇ ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, మరియు అతని బృందం, అక్కడకు వచ్చి వారిని రక్షించారు. ovindubai.com లో ఒక నివేదిక ప్రకారం గత ఏడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటన అపరిచితుల పట్ల దయగల మనస్సు షేక్ మొహమ్మద్ కి ఉన్న గొప్ప దయార్ద్ర హృదయం ప్రతిబింబిస్తుంది. మరియు తమ స్త్రీలు తన అసాధారణ కృపకు అతనిని స్తుతించడాన్ని ఆపలేరు.ఇది గత సోమవారం సాయంత్రం మహిళా సైక్లిస్టుల పోటీ ప్రారంభమైంది. అల్ ఖుద్రా వైపుగా ముగ్గురు మహిళలు 50 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ ప్రయాణించారు. వారి వద్ద ఒక నీటి బాటిల్ ను మాత్రమే కల్గియున్నారు. అంతేకాక వారివద్ద ఒక ఐఫోన్ 20 శాతం బ్యాటరీని కలిగి ఉంది. ఎడారిలో వారి సాహసం 10 కిలోమీటర్ల దూరం వరకు కొనసాగింది, ఎడారిలో చీకటి పడింది. తమ పరిస్థితిని వివరిస్తూ బైక్ అద్దె దుకాణం ఫోన్ నుండి కాల్స్ మెసేజ్ లకు సమాధానం ఇవ్వలేదు, దీనికి తోడు మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది.ఇది నిజానికి విపత్తు పొంచి ఉంది. ఆ చీకటిలో కొంతమంది పురుషులు బైక్ మీద మరియు వారి వైపు వచ్చే కారు యొక్క కాంతి చూసినప్పుడు, భయం వారికి కల్గింది. కాకాని అక్కడకు వచ్చింది షేక్ మొహమ్మద్ మరియు అతని జట్టు అని తెలిసేసరికి ఆశ్చర్యపోయారు...తాము ఇబ్బందులలో ఉన్నామని తమని కాపాడాలని కోరినపుడు ఆయన తన దయగల మనస్సుతో ఆ ముగ్గురు మహిళా సైక్లిస్టులను రక్షించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!









