నిద్రపట్టలేదని.. నిద్రమాత్రలు వేసుకుంటున్నారా
- August 01, 2017ప్రపంచ వ్యాప్తంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కోట్లాదిమంది ప్రజలు నిద్రలేకపోవడంతో నిద్రమాత్రలను వాడుతున్నారు. ఈ సమస్యపై వైద్యులు పరిశోధనలు చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిద్రమాత్రలులు తరచూ వేసుకునే వారిలో గుండెపోటు, కేన్సర్, మతిమరుపు, స్పృహ కోల్పోవడం, ఎముకలు బలం తగ్గిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
శారీరక శ్రమ లేని వారికి నిద్రలేమి సమస్య సహజంగానే ఉంటుందని, నడకలాంటి తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ చేసే వారికి సహజంగా నిద్రవస్తుందని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..