ఆప్ఘన్లోని హెరాత్ నగరంలో బాంబు పేలుడు..20 మంది మృతి
- August 01, 2017
ఆప్ఘన్లోని హెరాత్ నగరంలోని ఓ మసీదు వద్ద మంగళవారం జరిగిన పేలుళ్లలో 20 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.ఇరాన్ సరిహద్దులో ఉన్న జవాదీయా మసీదులో ఈ దాడి జరిగింది.మతచాంధసవాదులు ఈ దారుణానికి పాల్పడిఉంటారని భద్రత బలగాలు తెలిపాయి.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







