ఆప్ఘన్లోని హెరాత్ నగరంలో బాంబు పేలుడు..20 మంది మృతి
- August 01, 2017
ఆప్ఘన్లోని హెరాత్ నగరంలోని ఓ మసీదు వద్ద మంగళవారం జరిగిన పేలుళ్లలో 20 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.ఇరాన్ సరిహద్దులో ఉన్న జవాదీయా మసీదులో ఈ దాడి జరిగింది.మతచాంధసవాదులు ఈ దారుణానికి పాల్పడిఉంటారని భద్రత బలగాలు తెలిపాయి.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









