నిద్రపట్టలేదని.. నిద్రమాత్రలు వేసుకుంటున్నారా
- August 01, 2017
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కోట్లాదిమంది ప్రజలు నిద్రలేకపోవడంతో నిద్రమాత్రలను వాడుతున్నారు. ఈ సమస్యపై వైద్యులు పరిశోధనలు చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిద్రమాత్రలులు తరచూ వేసుకునే వారిలో గుండెపోటు, కేన్సర్, మతిమరుపు, స్పృహ కోల్పోవడం, ఎముకలు బలం తగ్గిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
శారీరక శ్రమ లేని వారికి నిద్రలేమి సమస్య సహజంగానే ఉంటుందని, నడకలాంటి తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ చేసే వారికి సహజంగా నిద్రవస్తుందని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









