ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ శంకుస్థాపన
- October 21, 2015
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్ లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. గురువారం నల్గొండ జిల్లా ఎర్రవెల్లిలో 50 డబుల్ బెడ్ రూం ఇళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రేపు ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు. అనంతరం హెలికాప్టర్ లో నల్గొండ జిల్లా సూర్యాపేట చేరుకుంటారు. అనంతరం ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







