యూఏఈ లో వేసవి తీవ్రత కారణంగా ఒక రోజులో రెండు కార్లు తగులబడ్డాయి
- August 03, 2017
దుబాయ్: ఈ మండు వేసవిలో సూర్యుని నుండి నిప్పులు కురుస్తున్నాయేమో అనిపించేలా వాతావరణం మారిపోతుంది. నివాసితులు తమ కార్లను సాధారణ నిర్వహణ పనులను నిర్వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉమ్మల్ అల్ క్విన్లోని ఒక వాహనం ఎండ ధాటికి అకస్మాత్తుగా మంటలు వెలువడి తగలబడిపోయినట్లు సివిల్ డిఫెన్స్ పేర్కొన్నారు. అల్-ఇటిహాద్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉంచిన కారు నుంచి మంటలు వెలువడి తగలబడిపోతుండగా అగ్నిమాపక బృందం సంఘటన స్థలానికి చేరుకొని సమీపంలోని దుకాణాలకు వ్యాపించకుండా సమర్ధవంతంగా నివారించి మరింత నష్టం జరగకుండా అడ్డుకోనున్నారు. ఉమ్మ్ ఆల్ క్కువైన యొక్క పౌర రక్షణ డైరెక్టర్ కొలోన్ హాసన్ అలీ బిన్ సరామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు తమ తమ వాహనాలను సాధారణ నిర్వహణ పనులను చేయాలనీ వేసవి కారణంగా కారు ఇంజిన్ నుంచి మంటలు వెలువడతాయని చెప్పారు, ప్రత్యేకించి ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ చేరుకుంటాయని వివరించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







