ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం సందడి

- August 04, 2017 , by Maagulf
ఏపీ, తెలంగాణ  రెండు తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం సందడి

తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com